వార్తలకు తిరిగి వెళ్లండి
బతకాలన్న ఆశతో.. నడిసంద్రంలో 9 గంటలు

సముద్రంలో బోటు తిరగబడి ఏడుగురు గల్లంతవ్వగా, కారి చిన్న(43) ఒక్కడే ప్రాణాలతో బయటపడ్డాడు. బతకాలనే ఆశతో కళ్లముందే బంధువులు మునిగిపోతున్నా 9 గంటలు ఏకధాటిగా ఈదాడతను.
ఉదయాన్నే ఓ మర్చంట్ నౌక అతడిని రక్షించగా, ప్రస్తుతం ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు. ఉపాధి, బంధువులను కోల్పోయిన తమ కుటుంబాలను ప్రభుత్వం ఆదుకోవాలని వేడుకుంటున్నాడు.
Comments
Loading comments...