వార్తలకు తిరిగి వెళ్లండి
మత్స్యకారుల తీవ్ర ఆగ్రహం

బోటు ప్రమాదంలో గల్లంతైన ఆరుగురు మత్స్యకారుల ఆచూకీ లభించకుండానే సెర్చ్ ఆపరేషన్ ముగిస్తామని ఫిషరీస్ కమిషనర్ ప్రకటించారు. ఈ నిర్ణయంపై కూటమి ప్రభుత్వంపై మత్స్యకారులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
తమ వారి ఆచూకీ దొరకకుండా గాలింపు చర్యలను ఎలా నిలిపివేస్తారని హార్బర్లోనే బాధిత కుటుంబాలు ఆందోళనకు దిగాయి. కష్టకాలంలో ప్రభుత్వం వ్యవహరిస్తున్న తీరుపై వారు తీవ్రంగా మండిపడుతున్నారు.
Comments
Loading comments...