వార్తలకు తిరిగి వెళ్లండి
కస్టడీలో సీఐ నాగరాజు.. వీడనున్న సాయికృష్ణ కేస్ మిస్టరీ?

సాయికృష్ణ మృతి కేసులో జ్యుడిషియల్ రిమాండ్లో ఉన్న సీఐ నాగరాజును సిట్ అధికారులు 8 రోజుల కస్టడీకి తీసుకున్నారు. కృష్ణలంక స్టేషన్లోనే ఆయనను విచారించి సీన్ రీకన్స్ట్రక్షన్ చేయనున్నారు.
సాయికృష్ణ మరణం, మృతదేహం మాయంపై ఇప్పటికీ స్పష్టత రాలేదు. స్టేషన్ సిబ్బంది విచారణ కొనసాగుతుండగా, వైద్యం అందించిన ఆర్ఎంపీ అజ్ఞాతంలోకి వెళ్లడంతో మిస్టరీ పెరుగుతోంది.
Comments
Loading comments...