వార్తలకు తిరిగి వెళ్లండి

హోన్నాజిపేట్ గ్రామంలో బీజేపీ పార్టీ ఆధ్వర్యంలో 80వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా బీజేపీ గ్రామ శాఖ అధ్యక్షులు మైలారం శ్రీనివాస్ రెడ్డి, జాతీయ జెండాను ఆవిష్కరించారు. అనంతరం జాతీయ గీతాన్ని ఆలపించి స్వాతంత్ర్య సమరయోధుల త్యాగాలను స్మరించుకున్నారు.
ఈ కార్యక్రమంలో బీజేపీ గ్రామ శాఖ ఉపాధ్యక్షులు పాలెం సుమన్తో పాట బిజెపి పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.
Comments
Loading comments...

