వార్తలకు తిరిగి వెళ్లండి

అనారోగ్యంతో మృతిచెందిన హోంగార్డు వెంకటేశ్వరరావు సతీమణి భాగ్యలక్ష్మికి రూ.2,11,580 చెక్కును గుంటూరు ఎస్పీ వకుల్ జిందాల్ అందజేశారు.
హోంగార్డులు తమ ఒకరోజు వేతనాన్ని విరాళంగా ఇచ్చి ఈ మొత్తాన్ని సమకూర్చగా, మృతుడి కుటుంబానికి పోలీసు శాఖ అండగా ఉంటుందని ఎస్పీ హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో ఆర్ఐ సురేష్, పోలీసు అధికారులు పాల్గొన్నారు.
Comments
Loading comments...

