వార్తలకు తిరిగి వెళ్లండి

ధర్పల్లి మండల కేంద్రంలోని తహసీల్దార్ కార్యాలయానికి హొన్నాజీపేట్ గ్రామానికి చెందిన బీఆర్ఎస్ నాయకులు తరలివెళ్లారు. ఈ సందర్భంగా ప్రభుత్వం ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను అమలు చేయాలని డిమాండ్ చేశారు.
ముఖ్యంగా కల్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ పథకాలతో పాటు దళిత బంధు, తులం బంగారం పథకాలను అర్హులైన లబ్ధిదారులకు అందించాలని కోరారు. ఈ కార్యక్రమంలో ఉపసర్పంచ్ సురేందర్ రెడ్డి, బిఆర్ఎస్ నాయకులు కార్యకర్తలు
Comments
Loading comments...

