Udayam Digital
Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ఏపీకి 12,370 ఇళ్లు మంజూరు

మనీష్ రెడ్డి Jul 07, 2026 5:31 AM అమరావతి 3 viewsabout 2 hours ago
ఏపీకి 12,370 ఇళ్లు మంజూరు - Udayam Digital

Photo Gallery

ఏపీకి 12,370 ఇళ్లు మంజూరు - main
ఏపీకి 12,370 ఇళ్లు మంజూరు - gallery image
పీఎం ఆవాస్ యోజన-పట్టణ 2.0 కింద ఏపీకి కేంద్రం కొత్తగా 12,370 ఇళ్లను మంజూరు చేస్తూ, రూ.185.55 కోట్ల సహాయాన్ని ప్రకటించింది. ఇందులో తొలి విడతగా రూ.74.22 కోట్లు విడుదల కానున్నాయి. అయితే రాష్ట్రంలో ఇళ్ల పనులు నెమ్మదిగా సాగుతుండటంపై కేంద్రం అసంతృప్తి వ్యక్తం చేసింది. సెప్టెంబర్ 30లోగా పనులు పూర్తి చేయాలని, లేదంటే కేంద్ర సహాయం నిలిపివేస్తామని హెచ్చరించింది.

Comments

G
Loading comments...