వార్తలకు తిరిగి వెళ్లండి

హన్మకొండ సుబేదారి ప్రధాన రహదారిపై డివైడర్కు ఉన్న చెట్టుకు ఉరివేసుకుని మహారాష్ట్రకు చెందిన హేమంత్ ఆత్మహత్యకు పాల్పడ్డాడు. పని నుంచి తొలగించడంతో కాజీపేటకు చేరుకున్నట్లు సమాచారం.
మద్యం మత్తులో హేమంత్ ఈ ఘటనకు పాల్పడినట్లు పోలీసులు తెలిపారు. ఘటనపై పోలీసులు వివరాలు సేకరిస్తున్నారు.
Comments
Loading comments...

