వార్తలకు తిరిగి వెళ్లండి

వజ్రకరూరు మండలం ఛాయాపురం గ్రామ సమీపంలో హంద్రీనీవా కాలువకు శనివారం గండి పడింది. దీంతో నీరు వృథాగా ప్రవహిస్తోంది. ఈ ఘటనతో ఛాయాపురం-ఉరవకొండ రాకపోకలు నిలిచిపోయాయి. సమాచారం అందుకున్న రైతులు ఆందోళన చెందుతున్నారు.
అధికారులు స్పందించి కాలువ గండికి మరమ్మతులు చేపట్టాలని ఆయకట్టు రైతులు అధికారులను కోరుతున్నారు.
Comments
Loading comments...

