వార్తలకు తిరిగి వెళ్లండి

జడ్చర్ల ఎమ్మెల్యే జనంపల్లి అనిరుధ్ రెడ్డి కుమారుడు జనంపల్లి హితేష్ రెడ్డి హైదరాబాద్ పోలో & రైడింగ్ క్లబ్లో జరిగిన హెచ్పీఆర్సీ ఈక్వెస్ట్రియన్ ఛాలెంజ్లో సత్తా చాటారు. చిల్డ్రన్-1 డ్రెస్సేజ్ విభాగంలో ‘సెంటార్’పై స్వారీ చేస్తూ ప్రథమ స్థానం సాధించారు. అనెట్ కాస్టిలినో రెండో స్థానంలో నిలిచారు.
అండర్-12 హ్యాక్స్లో మైరా అలపాటి, 13-16 ఏళ్ల విభాగంలో అపేక్ష మచ్చా మొదటి స్థానాలు సాధించారు.
Comments
Loading comments...

