వార్తలకు తిరిగి వెళ్లండి
అంతరిక్షంలో వరంగల్ శిల్పి చరిత్ర

వరంగల్ సూక్ష్మ శిల్పి అజయ్ కుమార్ మట్టెవాడ అరుదైన ఘనత సాధించారు. ఆయన రూపొందించిన సీవీ రామన్, విక్రమ్ సారాభాయి, అబ్దుల్ కలాం సూక్ష్మ శిల్పాలు విక్రమ్–1 రాకెట్ ద్వారా అంతరిక్షంలోకి చేరాయి.
దీంతో ఈ మైలురాయిని అందుకున్న తొలి భారతీయ శిల్పిగా అజయ్ నిలిచారు. ఈ ప్రయోగంలో కరీంనగర్ ఇంజినీర్ రోహిత్ కీలక పాత్ర పోషించారు.
Comments
Loading comments...