Udayam Digital
Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

అంతరిక్షంలో వరంగల్ శిల్పి చరిత్ర

కృష్ణ మూర్తి Jul 19, 2026 10:22 AM వరంగల్about 10 hours ago
అంతరిక్షంలో వరంగల్ శిల్పి చరిత్ర - Udayam Digital
వరంగల్ సూక్ష్మ శిల్పి అజయ్ కుమార్ మట్టెవాడ అరుదైన ఘనత సాధించారు. ఆయన రూపొందించిన సీవీ రామన్, విక్రమ్ సారాభాయి, అబ్దుల్ కలాం సూక్ష్మ శిల్పాలు విక్రమ్–1 రాకెట్ ద్వారా అంతరిక్షంలోకి చేరాయి. దీంతో ఈ మైలురాయిని అందుకున్న తొలి భారతీయ శిల్పిగా అజయ్ నిలిచారు. ఈ ప్రయోగంలో కరీంనగర్ ఇంజినీర్ రోహిత్ కీలక పాత్ర పోషించారు.

Comments

G
Loading comments...