వార్తలకు తిరిగి వెళ్లండి
ఆదివాసీ మహిళపై అటవీశాఖ అధికారుల దాడి
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పినపాక నియోజకవర్గంలోని అశ్వాపురం మండలం మనుబోతులగూడెం గ్రామంలో పోడు భూముల విషయంలో గిరిజన మహిళపై విచక్షణారహితంగా దాడి చేసిన అటవీశాఖ అధికారులు
Comments
Loading comments...