Udayam Digital
Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ఆదివాసీ మహిళపై అటవీశాఖ అధికారుల దాడి

దివ్య శ్రీ Jul 19, 2026 8:04 PM భద్రాద్రి కొత్తగూడెంabout 15 hours ago
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పినపాక నియోజకవర్గంలోని అశ్వాపురం మండలం మనుబోతులగూడెం గ్రామంలో పోడు భూముల విషయంలో గిరిజన మహిళపై విచక్షణారహితంగా దాడి చేసిన అటవీశాఖ అధికారులు

Comments

G
Loading comments...