వార్తలకు తిరిగి వెళ్లండి
తలసానికి బోనాల ఆహ్వానం
సికింద్రాబాద్ మహంకాళి ఆలయంలో జరిగే ఆషాఢ బోనాల జాతరకు రావాలని మాజీమంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ను ఆలయ అధికారులు శనివారం ఆహ్వానించారు.
ఆయన క్యాంప్ కార్యాలయంలో ఆహ్వాన పత్రికను అందజేసి, జాతర ఏర్పాట్లను వివరించారు. ఆగస్టు రెండు, మూడు తేదీల్లో ఈ ఉత్సవాలు జరగనున్నాయి.
Comments
Loading comments...