వార్తలకు తిరిగి వెళ్లండి

సంక్షేమ పథకాలతోపాటు ప్రభుత్వం చట్టబద్ధ బాధ్యతలను సమర్థంగా నిర్వర్తించాలని హైకోర్టు స్పష్టం చేసింది. ప్రజాధనం వినియోగంలో పౌరుల చట్టబద్ధ హక్కులను పాటించాలని పేర్కొంది.
కల్యాణలక్ష్మి, షాదీ ముబారక్ పథకాల చట్టబద్ధతపై విచారణ జరిపిన ధర్మాసనం, ప్రభుత్వ ప్రాధాన్యాలేంటో చెప్పాలని ఆదేశించింది. పథకాలపై స్టే విషయంలో గురువారం నిర్ణయం వెల్లడిస్తామని తెలిపింది.
Comments
Loading comments...

