Udayam Telugu News
Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ప్రజాసేవపై ఆసక్తి వ్యక్తం చేసిన హీరో విశాల్

Follow Udayam Digital on Google
రాజిత దేవి Jul 28, 2026 2:15 PM అల్ ఇండియా జాతీయ
ప్రజాసేవపై ఆసక్తి వ్యక్తం చేసిన హీరో విశాల్ - Udayam Digital
సినీ నటుడు విశాల్ ప్రజాసేవ చేయాలనే ఆసక్తి ఉన్నట్లు తెలిపారు. నటుడిగా తనకు లభించిన ప్రేమ, మద్దతును సమాజానికి తిరిగి అందించాలనే స్ఫూర్తి కలిగిందన్నారు. నిజాయతీగా ప్రజలకు సేవ చేయాలని భావిస్తున్నట్లు ఓ కార్యక్రమంలో పేర్కొన్నారు. దీంతో ఆయన రాజకీయాల్లోకి ప్రవేశిస్తారనే ప్రచారం జరుగుతోంది. ఇటీవల నటుడు ధనుష్ కూడా రాజకీయాల్లోకి వస్తారనే వార్తలు వినిపించాయి.

Comments

G
Loading comments...