వార్తలకు తిరిగి వెళ్లండి
హీరో నాని తన కుటుంబంతో కలిసి తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. ఉదయం విరామ సమయంలో స్వామివారి సేవలో పాల్గొని ప్రత్యేక పూజలు చేశారు. దర్శనం తర్వాత ఆలయ అర్చకులు వేదాశీర్వచనం అందించగా, అధికారులు తీర్థప్రసాదాలను అందజేశారు.
ఈ పర్యటనలో నానిని చూసేందుకు అభిమానులు పెద్ద ఎత్తున తరలివచ్చారు. ఆలయం వెలుపల అభిమానులు ఆయనతో సెల్ఫీలు దిగేందుకు ఎంతో ఆసక్తిని కనబరిచారు.
Comments
Loading comments...

