వార్తలకు తిరిగి వెళ్లండి

కుత్బుల్లాపూర్ : జీడిమెట్ల డివిజన్ పరిధిలోని హెచ్ఏఎల్ రాఘవేంద్ర కాలనీ వాసులు కుత్బుల్లాపూర్ మాజీ ఎమ్మెల్యే కూన శ్రీశైలం గౌడ్ను కలిసి కాలనీలో నెలకొన్న సమస్యలను వివరించారు.
కాలనీలో అండర్గ్రౌండ్ డ్రైనేజీ, సీసీ రోడ్ల నిర్మాణ పనులను త్వరితగతిన చేపట్టి, ప్రజలకు మెరుగైన మౌలిక వసతులు కల్పించాలని ఆయనను కోరారు.
Comments
Loading comments...

