వార్తలకు తిరిగి వెళ్లండి

ఇబ్రహీంపట్నంలో గురువారం ఉదయం ప్రధాన రహదారిపై భారీగా ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. వాహనాలు పెద్ద సంఖ్యలో నిలిచిపోవడంతో కొంతసేపు రాకపోకలకు అంతరాయం ఏర్పడి, కార్యాలయాలు, పాఠశాలలకు వెళ్లే వారు ట్రాఫిక్లో చిక్కుకున్నారు.
ట్రాఫిక్ జామ్తో వాహనదారులు, ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. కీలక ప్రాంతాల్లో ట్రాఫిక్ నియంత్రణ చర్యలు చేపట్టి, సమస్యకు శాశ్వత పరిష్కారం చూపాలని స్థానికులు కోరుతున్నారు.
Comments
Loading comments...

