వార్తలకు తిరిగి వెళ్లండి

పార్లమెంట్ వర్షాకాల సమావేశాల ప్రారంభం వేళ ఢిల్లీలో పోలీసులు హై అలర్ట్ ప్రకటించారు. సీజేపీ తలపెట్టిన ‘చలో సంసద్’ మార్చ్ నేపథ్యంలో హై సెక్యూరిటీ జోన్లో కట్టుదిట్టమైన నిఘా ఏర్పాటు చేశారు.
నీట్ అవకతవకలపై విద్యాశాఖ మంత్రి రాజీనామా కోరుతూ ఈ నిరసన చేపట్టారు. భద్రత కోసం 5 వేల మంది పోలీసులు, 25 బెటాలియన్ల కేంద్ర బలగాలను రంగంలోకి దించారు.
Comments
Loading comments...

