వార్తలకు తిరిగి వెళ్లండి

నిజామాబాద్ జిల్లాలో గత 24 గంటల్లో సగటున 29.8 మి.మీ. వర్షపాతం నమోదైంది. జిల్లా మొత్తం 984.5 మి.మీ. వర్షపాతం కురిసినట్లు అధికారులు తెలిపారు.
అత్యధికంగా బాల్కొండలో 78.1 మి.మీ. వర్షపాతం నమోదుకాగా, కమ్మర్పల్లి, మెండోరా, ముప్కాల్, ఏర్గట్ల, మోర్తాడ్ మండలాల్లోనూ మంచి వర్షాలు కురిశాయి. అత్యల్పంగా చందూర్లో 14.6 మి.మీ. వర్షపాతం నమోదైంది.
Comments
Loading comments...

