వార్తలకు తిరిగి వెళ్లండి
Breaking

ద్రోణి ప్రభావంతో రాష్ట్రంలో శని, ఆదివారాల్లో మోస్తరు నుండి భారీ వర్షాలు కురుస్తాయని ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ (APSDMA) హెచ్చరించింది. పలు జిల్లాల్లో ఈదురుగాలులతో కూడిన వానలు పడే అవకాశం ఉందని తెలిపింది.
ప్రజలు చెట్లు, హోర్డింగ్స్ కింద నిలబడకుండా జాగ్రత్త వహించాలని, తెగిపడిన విద్యుత్ వైర్లకు దూరంగా ఉండాలని అధికారులు సూచించారు. వాతావరణ మార్పుల దృష్ట్యా అప్రమత్తంగా ఉండాలని ప్రజలకు హెచ్చరికలు జారీ చేశారు.
Comments
Loading comments...

