వార్తలకు తిరిగి వెళ్లండి
దేశ రాజధాని ఢిల్లీలో రాత్రంతా కురిసిన భారీ వర్షానికి పలు ప్రాంతాలు జలమయమయ్యాయి. రోడ్లపై భారీగా నీరు చేరడంతో ఉదయం నుంచే వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు.
ముఖ్యంగా లోతట్టు ప్రాంతాలు నీట మునిగి రాకపోకలు పూర్తిగా స్తంభించాయి. మున్సిపల్ సిబ్బంది రంగంలోకి దిగి రోడ్లపై నిలిచిన నీటిని తొలగించే చర్యలు చేపట్టారు.
Comments
Loading comments...

