వార్తలకు తిరిగి వెళ్లండి
మహిళా సంఘాల సభ్యులకు ఆరోగ్య పరీక్షలు

యాదాద్రి భువనగిరి జిల్లాలో సుమారు 1.94 లక్షల మంది మహిళా సంఘ సభ్యులకు 30 రకాల ఆరోగ్య పరీక్షలు నిర్వహించాలని కలెక్టర్ అనురాగ్ జయంతి ఆదేశించారు. ఈ ప్రక్రియను మూడు నెలల్లో పూర్తి చేయాలని అధికారులకు సూచించారు.
జిల్లా వైద్య ఆరోగ్య శాఖతో నిర్వహించిన సమీక్షలో ఈ ప్రణాళికపై చర్చించారు. మహిళల ఆరోగ్యంపై ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించిందని కలెక్టర్ తెలిపారు.
Comments
Loading comments...