వార్తలకు తిరిగి వెళ్లండి
మాజీ మంత్రి అరుణ ఓటు మాయం

తన ఓటు గల్లంతయిందంటూ టీడీపీ మాజీ మంత్రి డాక్టర్ శనక్కాయల అరుణ ఆవేదన వ్యక్తం చేశారు. సోమవారం గుంటూరు కలెక్టరేట్లో నిర్వహించిన ప్రజాసమస్యల పరిష్కార వేదికలో ఆమె జిల్లా కలెక్టర్ సీఎం సాయికాంత్ వర్మను కలిసి వినతిపత్రం అందజేశారు.
ఈ సందర్భంగా రాష్ట్రంలో జరుగుతున్న సర్వే ప్రక్రియ తీరుపై ఆమె తీవ్ర అసహనం వ్యక్తం చేశారు.
Comments
Loading comments...