Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

హౌస్ కీపింగ్ ఉద్యోగుల పట్ల కూటమి ప్రభుత్వం నిర్లక్ష్య ధోరణి

Follow Udayam on Google
YS RAJ KUMAR PATNAIK Aug 24, 2026 11:31 AM విశాఖపట్నంGeneral
హౌస్ కీపింగ్ ఉద్యోగుల పట్ల కూటమి ప్రభుత్వం నిర్లక్ష్య ధోరణి - Udayam
విశాఖ విమానాశ్రయం మూసివేయడంతో విమానాశ్రయంలో పని చేస్తున్న హౌస్ కీపింగ్ సిబ్బందిని తిరిగి పనిలోకి తీసుకోకుండా వదిలేయడంతో కార్మికులందరూ తమకు న్యాయం చేయాలని గత ఆరు రోజులుగా ఎయిర్ పోర్టు వద్ద నిరసన చేపట్టారు. ఈ నిరసనలో వై.యస్.ఆర్ కాంగ్రెస్ పార్టీ విశాఖ మహిళా విభాగం అధ్యక్షురాలు మరియు విశాఖ తూర్పు నియోజకవర్గం పరిశీలకులు పేడాడ రమణికుమారి గారు పాల్గొని కార్మికులకు సంఘీభావం తెలిపారు.

Comments

G
Loading comments...