Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

జహీరాబాద్‌ ప్రమాదంపై హరీశ్‌రావు దిగ్భ్రాంతి

Follow Udayam on Google
కౌశిక్ శర్మ Aug 12, 2026 12:23 PM మెదక్General
జహీరాబాద్‌ ప్రమాదంపై హరీశ్‌రావు దిగ్భ్రాంతి - Udayam
జహీరాబాద్‌ సత్వార్‌ వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో కూలీలు మృతి చెందడంపై హరీశ్‌రావు దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఉపాధి కోసం ఆటోలో వెళ్తున్న కూలీలను ట్యాంకర్‌ ఢీకొట్టడం విషాదకరమని ఆయన పేర్కొన్నారు. మృతుల కుటుంబాలకు సానుభూతి తెలిపిన హరీశ్‌రావు గాయపడిన వారికి మెరుగైన వైద్యం అందించాలని కోరారు. మృతుల కుటుంబాలకు ప్రభుత్వం తక్షణమే ఎక్స్‌గ్రేషియా ప్రకటించాలని డిమాండ్ చేశారు.

Comments

G
Loading comments...