వార్తలకు తిరిగి వెళ్లండి

బీఆర్ఎస్ ప్రభుత్వం తన హయాంలో 12 కిలోమీటర్ల మేర ఎస్ఎల్బీసీ (SLBC) టన్నెల్ తవ్వకాలు జరిపితే, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గత రెండున్నర ఏళ్లలో 12 మీటర్లు కూడా తవ్వలేదని మాజీ మంత్రి హరీష్ రావు విమర్శించారు.
ఎస్ఎల్బీసీ టన్నెల్ కుప్పకూలి 8 మంది అమాయక కార్మికులు చనిపోతే, వారి మృతదేహాలను కూడా బయటకు తీయలేని దద్దమ్మవు నువ్వంటూ సీఎం రేవంత్పై ఆయన తీవ్రస్థాయిలో మండిపడ్డారు.
Comments
Loading comments...

