వార్తలకు తిరిగి వెళ్లండి

ప్రతిపక్షంలో ఉండి అబద్ధాలను పదేపదే చెబుతూ ప్రజల్లో ఆందోళన రేకెత్తించడం తప్ప బీఆర్ఎస్ వల్ల ప్రజలకు ఉపయోగం లేదని మంత్రి పొంగులేటి శ్రీనివాస్రెడ్డి ట్వీట్ చేశారు. గతంలో అధికారంలో ఉండి పరిపాలనలో విఫలమైందని ఆయన పేర్కొన్నారు.
అవినీతి గురించి హరీశ్రావు నీతివాక్యాలు చెబుతుంటే బీఆర్ఎస్ నేతలు కూడా నవ్వుకుంటున్నారని విమర్శించారు. గత పాలనపై మంత్రి తీవ్రంగా స్పందించారు.
Comments
Loading comments...

