వార్తలకు తిరిగి వెళ్లండి

ఆసిఫాబాద్ ప్రభుత్వ నర్సింగ్ కళాశాలలో 'హర్ ఘర్ తిరంగా'లో భాగంగా మొక్కలు నాటడం, పరిశుభ్రత కార్యక్రమం నిర్వహించారు. విద్యార్థులతో మొక్కలు నాటించి పర్యావరణ పరిరక్షణపై అవగాహన కల్పించారు.
కార్యక్రమంలో అటవీ అధికారులు, అధ్యాపకులు, ఎన్ఎస్ఎస్ వాలంటీర్లు, ఉద్యోగులు పాల్గొన్నారు. పరిసరాల పరిశుభ్రతపై విద్యార్థులకు సూచనలు చేశారు.
Comments
Loading comments...

