వార్తలకు తిరిగి వెళ్లండి

భిక్కనూర్ మండలం జంగంపల్లిధిలో కృష్ణ మందిరం వద్ద జాతీయ రహదారి 44పై బుధవారం నిజామాబాద్ వైపు వెళ్తున్న గుర్తు తెలియని భారీ వాహనం ద్విచక్ర వాహనంపై ప్రయాణిస్తున్న ఇద్దరు యువకులను ఢీకొట్టింది.
ఈ ప్రమాదంలో వారికి స్వల్ప గాయాలయ్యాయి. వారిని స్థానికులు ప్రభుత్వాసుపత్రికి తరలించారు. యువకులు జంగంపల్లికి చెందినవారిగా గుర్తించారు.
Comments
Loading comments...

