వార్తలకు తిరిగి వెళ్లండి

వినాయక చవితి సందర్భంగా హైదరాబాద్లోని జనసేన పార్టీ కార్యాలయంలో ప్రత్యేక పూజా కార్యక్రమాలు భక్తిశ్రద్ధలతో నిర్వహించారు . పార్టీ ప్రధాన కార్యదర్శి రామ్ తాళ్లూరి , ఎమ్మెల్సీ అభ్యర్థి గడాల శ్రీనివాసరావు తదితర నాయకులు , వీర మహిళలు , జనసైనికులు పాల్గొన్నారు .
ప్రజలకు సుఖసంతోషాలు , శాంతి , సౌభాగ్యం కలగాలని శ్రీ విఘ్నేశ్వరుడిని ప్రార్థించారు
Comments
Loading comments...

