వార్తలకు తిరిగి వెళ్లండి

ఢిల్లీలో కేంద్ర రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ను మహబూబ్నగర్ మాజీ ఎంపీ, తెలంగాణ భవన్ ప్రభుత్వ ప్రత్యేక ప్రతినిధి ఏపీ జితేందర్ రెడ్డి, ఎంపీలు బలరాం నాయక్, రామ సహాయం రఘురాం రెడ్డి కలిసి హైదరాబాద్–బెంగళూరు రక్షణ, ఏరోస్పేస్ కారిడార్కు ఆమోదం ఇవ్వాలని కోరారు.
సీఎం రేవంత్ రెడ్డి విజ్ఞప్తిని కేంద్ర మంత్రి దృష్టికి తీసుకెళ్లారు.
Comments
Loading comments...

