వార్తలకు తిరిగి వెళ్లండి

హైదర్గూడలోని 5,641 చదరపు గజాల స్థల వివాదంపై తెలంగాణ ప్రభుత్వం దాఖలు చేసిన పిటిషన్ను సుప్రీంకోర్టు విచారించింది. ఎంఏ గార్డెన్ ఫంక్షన్ హాల్ తాళాలు తొలగించాలన్న హైకోర్టు తీర్పును ప్రభుత్వం సవాల్ చేసింది.
ఇరుపక్షాల వాదనలు విన్న జస్టిస్ ప్రశాంత్కుమార్ మిశ్రా, జస్టిస్ చంద్రశేఖర్ల ధర్మాసనం తదుపరి విచారణను సెప్టెంబర్ 1కి వాయిదా వేసింది.
Comments
Loading comments...

