Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

హైడ్రా కార్యాలయంలో మట్టి వినాయకుడికి పూజలు చేసిన కమిషనర్ రంగనాథ్

Follow Udayam on Google
Uday Bhaskar Sep 14, 2026 8:02 PM రంగారెడ్డిGeneral
హైడ్రా కార్యాలయంలో మట్టి వినాయకుడికి పూజలు చేసిన కమిషనర్ రంగనాథ్ - Udayam
హైదరాబాద్‌లోని హైడ్రా కార్యాలయంలో వినాయక చవితి వేడుకలు ఘనంగా నిర్వహించారు. మట్టి గణపతిని ప్రతిష్ఠించి హైడ్రా కమిషనర్ ఏవీ రంగనాథ్ అధికారులతో కలిసి శాస్త్రోక్తంగా పూజలు చేశారు. పర్యావరణ పరిరక్షణ కోసం మట్టి గణపతులను పూజించాలని ఆయన పిలుపునిచ్చారు. వర్షాలు సమృద్ధిగా కురిసి చెరువులు జలకళను సంతరించుకోవాలని ఆకాంక్షించారు.

Comments

G
Loading comments...