వార్తలకు తిరిగి వెళ్లండి

బిక్కనూర్ మండల పరిధిలోని సాంఘిక సంక్షేమ గురుకుల వసతి గృహాన్ని మండల విద్యాధికారి రాజగంగారెడ్డి గురువారం తనిఖీ చేశారు.
హాస్టల్లోని వసతులను పరిశీలించిన అనంతరం సిబ్బందికి పలు సూచనలు చేశారు. వంటగదిలో ఈగలు లేకుండా తగిన చర్యలు చేపట్టాలని, మెనూ ప్రకారం విద్యార్థులకు నాణ్యమైన భోజనం అందించాలని ఆదేశించారు.
Comments
Loading comments...

