వార్తలకు తిరిగి వెళ్లండి

దేవరకద్ర మండలం గూరకొండ గ్రామంలో దేవరకద్ర ఎమ్మెల్యే జి మధుసూదన్ రెడ్డి ఎస్సీ కమ్యూనిటీ హాల్ నిర్మాణానికి రూ.4 లక్షల రూపాయల ప్రొసీడింగ్ ను అందజేసి, నిర్మాణ పనులకు భూమిపూజ చేశారు.
అనంతరం ప్రభుత్వ పాఠశాలలో కంప్యూటర్ ల్యాబ్ ను ప్రారంభించి, విద్యార్థులతో ఆత్మీయంగా ముచ్చటించి, విద్యార్థులు కంప్యూటర్ పరిజ్ఞానాన్ని సద్వినియోగం చేసుకొని ఉన్నత లక్ష్యాలను సాధించాలన్నారు.
Comments
Loading comments...

