వార్తలకు తిరిగి వెళ్లండి

విద్యుత్ వినియోగం కు సరిపడా సరఫరా లేకపోవడంతో గూడూరు పరిసర ప్రాంతాల్లో ప్రతిరోజు సాయంత్రం 6 గంటల నుండి 7 గంటల వరకు విద్యుత్ కోతలు విధిస్తున్నట్లు విద్యుత్ శాఖ అధికారులు తెలిపారు.
ప్రజలు ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేసుకోవాలన్నారు. వినియోగం ఎక్కువగా ఉండటం అందుకు తగ్గ సరఫరా లేకపోవడంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు దీనికి ప్రజలంతా సహకరించాలని వారు కోరారు.
Comments
Loading comments...

