Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

గూడూరులో రచయితగా 9వ తరగతి విద్యార్థిని

Follow Udayam on Google
Anuroop Sep 17, 2026 10:51 AM తిరుపతిGeneral
గూడూరులో రచయితగా 9వ తరగతి విద్యార్థిని - Udayam
గూడూరుకు చెందిన 9వ తరగతి విద్యార్థిని పూడి కనిష్క 204 పేజీల ‘బియాండ్ ది షాడోస్’ పుస్తకాన్ని రచించింది. డైరీ రాయడం అలవాటుగా చేసుకున్న కనిష్కకు అదే పుస్తక రచనకు స్ఫూర్తినిచ్చింది. బుధవారం పాఠశాలలో ప్రముఖ సైకాలజిస్ట్ అభిషేక్ సింగంశెట్టి పుస్తకాన్ని ఆవిష్కరించారు. శ్రీకాంత్‌రెడ్డి, సుదర్శన, నమశ్శివాయ, ఉపాధ్యాయులు కనిష్కను అభినందించారు.

Comments

G
Loading comments...