Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

గురుపూజోత్సవంలో పాల్గొన్న మంత్రి కొండపల్లి

Follow Udayam on Google
B RAJESH Sep 05, 2026 12:16 PM విజయనగరంGeneral
విజయనగరం కలెక్టర్ కార్యాలయంలో జిల్లా స్థాయి గురుపూజోత్సవ కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. కార్యక్రమంలో మంత్రి కొండపల్లి శ్రీనివాస్, ఎమ్మెల్యేలు లోకం నాగ మాధవి, పూసపాటి అదితి విజయలక్ష్మి, ఎమ్మెల్సీ శ్రీనివాసనాయుడు, కలెక్టర్ రాం సుందర్ రెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఉపాధ్యాయుల సేవలను కొనియాడుతూ, విద్యార్థుల భవిష్యత్తు నిర్మాణంలో వారి పాత్ర ఎంతో కీలకమని పేర్కొన్నారు.

Comments

G
Loading comments...