Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

గురుకులాన్ని సందర్శించిన ఎస్పీ

Follow Udayam on Google
babu varun Sep 05, 2026 5:07 PM రాజన్న సిరిసిల్లGeneral
గురుకులాన్ని సందర్శించిన ఎస్పీ - Udayam
ఎల్లారెడ్డిపేట మండలం దుమ్మాల రెసిడెన్షియల్ గురుకులాన్ని జిల్లా ఎస్పీ మహేష్ బిగితే శనివారం సందర్శించారు. అంతర్జాతీయ ఉపాధ్యాయ దినోత్సవం నిర్వహించారు. విద్యార్థులను తీర్చిదిద్దాలని ఎస్పీ కోరారు. అనంతరం విద్యార్థుల నృత్యాలు ఆకట్టుకున్నాయి.

Comments

G
Loading comments...