వార్తలకు తిరిగి వెళ్లండి

జడ్చర్లలోని పోచమ్మబండ తండా మినీ గిరిజన గురుకుల పాఠశాలను డీఆర్డీవో నర్సింహులు సందర్శించారు. ప్రహరీ గోడ నిర్మాణ పనులను పరిశీలించారు.
విద్యార్థినులకు అందుతున్న సౌకర్యాలు, డ్రెస్సుల పంపిణీ వివరాలను తెలుసుకున్నారు. కార్యక్రమంలో ఎంపీడీవో విజయ్కుమార్ పాల్గొన్నారు.
Comments
Loading comments...

