Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

గురు రవిదాస్ జయంతి సందర్భంగా హైదరాబాద్‌లో బైక్ ర్యాలీ

Follow Udayam on Google
Udayam Desk Aug 23, 2026 2:32 PM హైదరాబాద్General
గురు రవిదాస్ జయంతి సందర్భంగా హైదరాబాద్‌లో బైక్ ర్యాలీ - Udayam
సంత్‌ శిరోమణి గురు రవిదాస్‌ మహారాజ్‌ 650వ జయంతి సందర్భంగా హైదరాబాద్‌ ఆర్టీసీ క్రాస్‌రోడ్స్‌లో బైక్‌ ర్యాలీని కేంద్రమంత్రి జి. కిషన్‌రెడ్డి ప్రారంభించారు. పెద్ద సంఖ్యలో పాల్గొన్న బీజేపీ నాయకులు, కార్యకర్తలు గురు రవిదాస్‌ సేవలను స్మరించుకున్నారు. కార్యక్రమంలో సికింద్రాబాద్‌ మహంకాళి జిల్లా బీజేపీ అధ్యక్షుడు భరత్‌ గౌడ్‌ తదితరులు పాల్గొన్నారు.

Comments

G
Loading comments...