వార్తలకు తిరిగి వెళ్లండి

మూసాపేట మండలం జానంపేట శివారులో ఎన్హెచ్-44 పక్కన గుర్తుతెలియని వ్యక్తి మృతదేహం లభ్యమైంది. సుమారు 50 ఏళ్ల వయసున్న వ్యక్తిగా పోలీసులు తెలిపారు.
తెల్లగడ్డం, మీసాలు, చేతులపై పచ్చబొట్లు ఉన్నట్లు ఎస్సై వేణు పేర్కొన్నారు. వివరాలు తెలిసిన వారు పోలీసులకు సమాచారం ఇవ్వాలని కోరారు.
Comments
Loading comments...

