వార్తలకు తిరిగి వెళ్లండి

రాష్ట్రంలో మున్సిపల్ ఎన్నికల నిర్వహణకు ప్రభుత్వం ఆదేశాలు జారీ చేయడంతో గుంటూరు, తెనాలిలో ఎన్నికల సందడి మొదలైంది. మంగళగిరి-తాడేపల్లి, పొన్నూరు మినహా మిగతా చోట్ల ఏర్పాట్లు చేయాలని అధికారులను ఆదేశించింది.
ఇప్పటికే పదవీకాలం ముగిసిన చోట్ల ఎన్నికలు జరగనున్నాయి. ఛైర్మన్ను ప్రత్యక్ష పద్ధతిలో ఎన్నుకోనుండటంతో ఓటర్లు రెండు ఓట్లు వేయాలి. దీంతో ఆశావహులు తమ ప్రయత్నాలను ముమ్మరం చేస్తున్నారు.
Comments
Loading comments...

