వార్తలకు తిరిగి వెళ్లండి

గుంటూరుకు చెందిన వెన్నెముక శస్త్రచికిత్స నిపుణుడు డాక్టర్ జె. నరేష్బాబుకు సింగపూర్లో జరిగిన అంతర్జాతీయ వెన్నెముక నిపుణుల సదస్సులో ‘ఉత్తమ పరిశోధన పత్రం’ పురస్కారం లభించింది.
మెడ, వెన్నెముక సమస్యలపై ఆయన చేసిన ‘సిట్టింగ్ ఎంఆర్ఐ’ పరిశోధనకు ఈ గుర్తింపు దక్కింది. దీంతో సమస్యలను ముందుగానే గుర్తించి చికిత్స అందించవచ్చని ఆయన తెలిపారు.
Comments
Loading comments...
