వార్తలకు తిరిగి వెళ్లండి

గుంటూరు జనరల్ హాస్పిటల్లో మోకాళ్ల కీళ్లు మార్పిడి ఆపరేషన్ ఉచితంగా నిర్వహిస్తున్నారు. ఉన్నతి ఫౌండేషన్ ఆధ్వర్యంలో పదేళ్ల కాలంలో మోకాళ్ల కీళ్ల ఆపరేషన్ చేయించుకున్న రోగులతో సమావేశం నిర్వహించారు.
ఇంకో వంద మంది నిరుపేద రోగులకు మోళ్ల కీళ్లు మార్పిడి ఆపరేషన్లు చేసేందుకు రూ. కోటి విలువైన ఇంప్లాంట్లు అందించనున్నట్లు ఉన్నతి ఫౌండేషన్ ఛైర్మన్ సాయి భాస్కర్ రెడ్డి తెలిపారు.
Comments
Loading comments...

