Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

గుంటూరు జీఎంసీ PGRSకు 49 ఫిర్యాదులు

Follow Udayam on Google
K.SIVA KOTESWARA RAO Aug 31, 2026 8:48 PM గుంటూరుGeneral
గుంటూరు జీఎంసీ PGRSకు 49 ఫిర్యాదులు - Udayam
గుంటూరు నగరపాలక సంస్థ ప్రజా సమస్యల పరిష్కార వేదిక (PGRS)కు 49 ఫిర్యాదులు వచ్చాయి. అత్యధికంగా ఇంజినీరింగ్‌కు 21, పట్టణ ప్రణాళికకు 11, రెవెన్యూ విభాగానికి 9 ఫిర్యాదులు అందాయి. సమస్యలకు శాశ్వత పరిష్కారం చూపాలని అధికారులను కమిషనర్ అశోక్ ఆదేశిస్తూ, గడువులోగా పరిష్కరించకుంటే శాఖాపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.

Comments

G
Loading comments...