వార్తలకు తిరిగి వెళ్లండి

గుంటూరు నల్లచెరువు మున్సిపల్ స్కూల్ హెచ్ఎం దరియావలికి 'భారత్ గురురత్న అవార్డు-2026' వరించింది. ఆదివారం హైదరాబాద్ రవీంద్రభారతిలో జరిగిన కార్యక్రమంలో ఆయన ఈ అవార్డును స్వీకరించారు.
బొమ్మల ద్వారా వినూత్న బోధనలు అందిస్తున్నందుకు గాను ఆయనకు ఈ పురస్కారాన్ని అందజేశారు.
Comments
Loading comments...

