వార్తలకు తిరిగి వెళ్లండి

లైబ్రేరియన్స్ డే సందర్భంగా గుంటూరు నగరంలోని ఏటుకూరు శాఖా గ్రంథాలయంలో గ్రంథాలయ పితామహుడు ఎస్.ఆర్. రంగనాథన్ 134వ జయంతి వేడుకలు బుధవారం నిర్వహించారు.
గ్రంథాలయాధికారి టీ. గిరిధర్ కుమార్ ఆధ్వర్యంలో రంగనాథన్ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. గ్రంథాలయ రంగానికి ఆయన చేసిన సేవలను కొనియాడారు.
Comments
Loading comments...

