Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

గుంటూరు ఛానల్ రైతులకు రూ. 17.09 కోట్ల పరిహారం

Follow Udayam on Google
K.SIVA KOTESWARA RAO Aug 29, 2026 5:12 PM గుంటూరుGeneral
గుంటూరు ఛానల్ రైతులకు రూ. 17.09 కోట్ల పరిహారం - Udayam
గుంటూరు ఛానల్ విస్తరణ భూసేకరణ పరిహారం చెల్లింపుల్లో మరో ముందడుగు పడిందని కేంద్ర మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ తెలిపారు. 4వ విడతలో 51 మంది రైతులకు సంబంధించి రూ. 17.09 కోట్ల విలువైన 5 CFMS బిల్లులు సిద్ధమైనట్లు చెప్పారు. ఇవి గారపాడు, ప్రత్తిపాడు, మల్లాయపాలెం, కొండేపాడు, రావిపాడు గ్రామాల రైతులకు చెందుతాయని, మిగిలిన రూ. 14 కోట్లు త్వరలోనే అందిస్తామన్నారు.

Comments

G
Loading comments...